సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండి గ్రామంలోని సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వన దేవతలైన సమ్మక్క సారలమ్మను చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వేడుకున్నారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు దుర్గం వెంకటసాయికృష్ణ, మానుపాటి వెంకటేషం, దుర్గం స్వామి, పోన్నం రాయమల్లు, ఉత్కం రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version