జడ్పిటిసి గొర్రె సాగర్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోచల్లగరిగ తిర్మాలపురం గ్రామాలలో సోమవారం రోజు న వరంగల్ పార్లమెంటు సభ్యులు మారపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం జడ్పిటిసి సాగర్ మరియు మండలంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రచారం చేశారు,అలాగే ఉపాది కూలీల దగ్గరకు వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేసారు..ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆడ పెళ్లి మల్లయ్య పిఏసీఎస్ ఎస్ ఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి కర్రే అశోక్ రెడ్డి నాగరాజు డిటి రెడ్డి పిట్ట సురేష్ బాబు అల్లం రవి శంశోద్దీన్ చేరాల సదానందం ఏకు ప్రవీణ్ ఏరుకొండ రఘు పోశాల రాజు కొల్లూరి మొగిలి కంచెర్ల కుమార్ జీబు శ్రీను పెండ్లి రవి కూస ప్రశాంత్ గుండు నగేష్ నల్ల నవీన్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.