ఆర్డీవో నారాయణ
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రానికి చెందిన వంగర్ సాంబయ్య లోకాయుక్తలో 2022లో కేసు పెట్టడం జరిగింది కేసుకు సంబంధించిన కనకదుర్గ గుడి పరిశీలించడం జరిగింది. అతి పురాతనమైన దేవాలయం కాబట్టి దానికి సంబంధించిన భూమి గురించి పరిశీలించడం జరిగింది ఆర్ డి ఓ తోని కి సంబంధించిన వ్యక్తి గుడి దగ్గరికి వెళ్లడం బాట గుడిని పరిశీలించడం జరిగింది
మీ పనులు చేపట్టండి ఆర్డి ఓ నారాయణ
గత పూర్వకాలం నుండి అతి పురాతనమైన దేవాలయమైన కనకదుర్గమ్మ గుడి ఆడియో పరిశీలించడం జరిగింది గుడి దగ్గరికి వెళ్లే స్థలం,బాట అన్నీ కూడా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే మీలో మీరు పనులు ప్రారంభించుకొని ఆదేశించడం జరిగింది.
ఐదు లక్షల రూపాయల ఫండ్ ఉన్నది వెంటనే ప్రారంభిస్తాం
వర్షాలు పోవడంతోనే గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గ్రామ పెద్దల దగ్గర ఐదు లక్షల రూపాయల ఫండ్ ఉంది ఈ పండుతో గుడి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సుభాషిని ,ఆర్ఐ శరత్ కుమార్, సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు