పార్టీ నే గెలిపిద్దాం: నార్నే శ్రీనివాసరావు
కూకట్పల్లి, నేటి ధాత్రి ఇన్చార్జి
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయ కులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.ఈ సందర్భం గా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియో జకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఆరెకపూడి గాంధీని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలి పించుకోవడానికి హైదర్నగర్ డివి
జన్ పరిధిలోని జై భారత్ నగర్ లో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గాంధీని అఖండ మెజారిటీతో గెలి పించాలని ప్రచారం చేయడం జరి గింది అని, రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకి వుండాలని అని,వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకోని ముఖ్య మంత్రి వర్యులు కేసీఆర్కి కానుకగా ఇద్దాం అని ముక్త కంఠంతో పిలు పునిచ్చారు.నిత్యం అందుబాటులో ఉంటూ, మనకి అన్ని విధాలుగా అండగా ఉంటారు అని, హైదర్నగర్ డివిజన్ను అన్ని రంగాలలో అభివృ ద్ధి చేశారని,అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా కృషి చేశారని, మంచి మనసున్న వ్యక్తి మన ఆరెకపూడి గాంధీ అని, గాం ధీని మళ్ళీ అఖండ మెజారిటీతో గెలిపించుకోని అసెంబ్లీకి పంపుతాం అని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశా రు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,బీఆ ర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు,శ్రేయభిలాషులు,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 2 లో…