ప్రచార రథాలను ప్రారంభించిన నాయకులు

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి

స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రం లోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి నివాసం వద్ద స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎన్నికల ప్రచార రథలను బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెలిదే వెంకన్న, ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మత్స్య పరిశ్రమ శాఖ జిల్లా డైరెక్టర్ బుర్ల శంకర్, కడియం యువసేన గ్రామ శాఖ అధ్యక్షులు నీల సోమన్న, గాండ్ల రాజు, నీల సాంబరాజు, పేసరు సారయ్య, గట్టు శరత్ మునిగెల రవి, సంపత్, మహేష్, నీల రాజుకుమార్ పోన్న శ్రీనివాస్,చెట్టుకురి సాంబరాజు చెట్టుకురి రవి,మునిగెల రమేష్ అంబటి కిషన్ రాజు, తాటికొండ వినయ్, గోనెల ఐలోని గొడుగు భగత్, మునిగెల కుమారస్వామి గుంటి రాజశేఖర్ నీల రాజశేఖర్ నీల పరశురాములు అన్నమ్య మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version