పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన పోచంపల్లి కీర్త్ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపి 10 జిపిఏ సాధించాడు.కరీంనగర్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ ప్రతిభ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదివిన కీర్త్ అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.కాగా 10 జిపిఏ సాధించిన కీర్త్ ను తల్లిదండ్రులు రాజ్ కుమార్ ప్రియాంక,ఉపాధ్యాయులు కాలనీ వాసులు తదితరులు అభినందించారు.
