తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా నులుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి జాతీయ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితునై ఈరోజు బి ఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో చేయడం జరిగిందని మాతోపాటు జిందం సంతోష్ బిజెపి పార్టీలో చేరడం జరిగిందని బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బండి సంజయ్ గెలుపు కోసం మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు