చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని దూత్ పల్లీ గ్రామ వాస్తవ్యులు లక్కాకుల లక్ష్మి తిరుపతి ద్వితీయ పుత్రుడు రాజ్ కుమార్ వెడ్స్ రమ్యశ్రీ రిసెప్షన్ కు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.కుమ్మరిపల్లీ గ్రామ వాస్తవ్యులు జంగ సతీష్ సుష్మిత గార్ల కుమార్తె అర్హ శ్రీ మొదటి పుట్టిన రోజు వేడుకలను హాజరై చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..