సిపిఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులను జయప్రదం చేయండి.

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలం రాజేందర్.

మహా ముత్తారంనేటి ధాత్రి.

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 15 తేదీలలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాట్లు మహా ముత్తారంమండల కేంద్రంలోని శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేసి జయప్రదం చేయాలని వారు కోరారు
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలం రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి లో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించామని అన్నారు రైతులు మహిళలు యువకులు విద్యార్థులు వ్యవసాయ కూలీల ఆదివాసుల సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్నామని భవిష్యత్తులో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల నిర్వహించేందుకే ఈ జిల్లాలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఈనెల 14 15 తేదీలలో జరగబోయే రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్టు వారు తెలియజేశారు, కావున జిల్లా ప్రజానీకమంతా తమవంతు ఆర్థికంగా,y హార్దికంగా విరివిగా విరాళాలు అందించి,భవిష్యత్ పొరతలుకు ఊతమిచేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సూదుల శంకర్ మరియు పడాల రమేష్ తిరుపతి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version