జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం

చేసినందుకు కేక్ కట్ చేసి సంబరాలు చేసు కున్న జనసేన కెపిహెచ్బిఅధ్య
క్షులు కొల్లశంకర్.

కూకట్పల్లి జూన్ 12 నేటి ధాత్రి ఇన్చార్జి

బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భం
గా కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో కెపిహెచ్బి కాలనీ 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ అధినేత కొణిద ల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకా రం చేసిన సందర్భముగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపు కుంటూ ఘనంగా సంబరాలు చేసుకున్న జనసేన నాయకులు వీర మహిళలు.

ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజక వర్గం మీడియా కోఆర్డినేటర్ కొల్లా శంకర్ మాట్లాడుతూ…. ఇది ప్రజల విజయమ ని దశాబ్ద కాలంగా శ్రీ పవన్ కళ్యాణ్ జన శ్రేణులు ప్రజల కొరకై పోరాడి ప్రభుత్వా న్ని ప్రశ్నించి 2024 అసెంబ్లీ ఎన్నికలలో జనసేన,టిడిపి,బిజెపి కూటమి నాయక త్వంలో జనసేన పార్టీ అధినాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 21 ఎమ్మె ల్యేలు ఘనంగా విజయాన్ని సాధించారని ఇక నుండి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పాలన జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజ కవర్గం కెపిహెచ్బి కాలనీ డివిజన్ ప్రెసి డెంట్ కలిగినీడి ప్రసాద్,పులగం సు బ్బు,బోగాది శేషగిరిరావు,పూషడపు సురేష్,శ్రీనివాస్ గోవింద,ఆవుల రంగ బాబు,బండారి వెంకటేష్,ఘంట నవీ న్,గుణశేఖర్,క్రాంతి కుమార్,వీర,నీర జ్,మురళి,బాలాజీ,వీర మహిళలు ఎర్ర సత్యా, అడబాల లక్ష్మి,గాలి సునీత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version