కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నాయకుల వినూతప్రచారం

తంగళ్ళపల్లి నేటి దాత్రి

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఉపాధి హామీ కూడల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావు ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు చల్ల ప్యాకెట్లు అందజేస్తూ వినూత ప్రచారం నిర్వహించారు అలాగే చేతి గుర్తుపై ఓటు వేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన రాష్ట్ర అభివృద్ధికి కృషిచేయాలని ప్రజలందరూ గమనించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగల రాజు మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు గుగ్గిల రాములు హనీ ఫ్ కిషన్ ఆనందం పరశురాముడు అభిషేక్ వరుణ్ తిరుపతి దేవయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *