పరకాల నేటిధాత్రి
హన్మకొండ కుమార్ పల్లి కొత్తూరు జెండా ఆటో స్టాండ్ సర్కిల్ వద్ద నూతనంగా నిర్మించిన ఎంఆర్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ కార్యాలయన్ని గురువారం రోజున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతన్న) గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గజ్జి విష్ణు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ హన్మకొండ జిల్లా ఇంఛార్జ్ ఉరుబిండి ఓంకార్ యాదవ్,వినయ్,పాడి వివేక్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.