అక్షర ద స్కూల్ లో హోలీ వేడుకలు.

నర్సంపేట టౌన్, నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్, బిట్స్ స్కూల్ లలో శనివారం ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాలయ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన రంగులతో ఆరోగ్యకరమైన పద్ధతులతో ఆనందంగా హోలీ పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగును చల్లుకొని ఆనంద డోలికల్లో తేలి ఆడారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ ,సీఈవో సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version