కూకట్పల్లి,ఏప్రిల్ 12 నేటి ధాత్రి ఇన్చార్జి
శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కార్యాలయంలో మేడ్చల్ మల్కాజి గిరి అర్బన్ జిల్లా కన్వీనర్ గా మల్లారె డ్డి,కోకన్వీనర్లుగా పద్మయ్య,ప్రసన్న కుమారీ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్రావు శుభాకాంక్షలు తెలి పారు.అనంతరం వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా ఉపా ధ్యక్షులు శంకర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్రావు,కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.