ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

మండల వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు మంగళవారం అధికారులు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ ఆఫీసులో చైర్ పర్సన్ తో కల చంద్రకళ వెంకన్న, తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ దశరథ , ఎంపీడీవో కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవో మాధవరెడ్డి,పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మాసరాజు, కోపరేటివ్ బ్యాంకులో సింగిల్ విండో చైర్ పర్సన్ కోడి సుష్మ వెంకన్న, ల తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు స్పెషల్ ఆఫీసర్లు జెండా ఆవిష్కరించి వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అనపర్తి శేఖర్, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version