ఘనంగా మే డే దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయం ఆవరణలో ( టి ఎస్ యు ఎస్ ) నాయకులు నామాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ కార్మికుడు వెంకటేష్ 138 వ మేడే : జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
138వ ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే చికాగో అమర్లు చిందించిన రక్తంతో ఎరుపెక్కిన ఎర్రజెండాను మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ గ్లోబలైజేషన్ యాంత్రికరణకు ప్రైవేటీకరణ పెట్టుబడిదారీ వర్గం కార్మిక వర్గానికి అసంఘటిత కార్మిక వర్గం శ్రమకు తగ్గ ఫలితాలు ఇవ్వడం లేదని దానికి కార్మిక కర్షకులు ఉద్యమాలు చేయుటకు ముందుండాలని పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో
టి ఎస్ యు ఎస్ నాయకులు .
కాసర్ల ప్రసాద్ రెడ్డి దాసరి జనార్ధన్
యుగేందర్‌ ఈ శ్రీధర్
కలకోటి లింగయ్య
పాష సతీష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!