గ్యాస్ వినియోదారులకు శుభవార్త

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం కేంద్రం లోని రానా ప్రతాప్ గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ వినియోదారులు ఈ కె వై సి గురించి గ్యాస్ ఏజెన్సీ వరకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని ఐ టి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశానుసారం గ్యాస్ ఏజెన్సీ వారితో మాట్లాడడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ముత్తారం మండలంలోని ప్రతి గ్రామానికి ఒకరోజు కేటాయించి అదే గ్రామంలో ఈ కేవైసీ చేయుటకు అంగీకరించారు కావున ముత్తారం మండల ప్రజలు సౌకర్యాన్ని సద్వినియోగ పరచుకోగలరు మీరు గ్యాస్ ఏజెన్సీ వరకు వెళ్లనవసరం లేదు. ఏజెన్సీ వారి ప్రతి గ్రామానికి ఒకరోజు వచ్చి ఈ కేవైసీ చేస్తారు దయచేసి ఇది ప్రజలు గమనించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు.
గ్యాస్ ఏజెన్సీ వారు ఒక రోజు ముందు మీ గ్రామానికి వచ్చే విషయం గ్రామ పంచాయతీ కార్యదర్శి, మరియు గ్రామ పెద్దలకు తెలియజేయబడుతుందని
ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version