స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు.

 

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన ఆకుల రాజబాబు పని నిమిత్తం పరకాల కు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి చికిత్స పొందుతూ చనిపోవడంతో తన తోటి స్నేహితులైన 2023 2024 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు అందరూ కలిసి ఆ బాధిత కుటుంబానికి గురువారం రోజున 85000 రూపాయలు వారి తల్లిదండ్రులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో వారి స్నేహితులు మామిడాల శ్రీనివాస్ తౌటమ్ నవీను పెరుమళ్ళ రాజు గోపగాని మహేష్ శ్రవణం నవీను విజయ్ నరేంద్ర చారి రంజిత్ కుమార్ రమణ సురేష్ శ్యామల రాము అనీలు శరత్ వెంకటేష్ ఆశ సర్వతం కిరణ్ రాజు మమత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version