వనపర్తి నేటిదాత్రి :
మదనాపురం మండలం అజకోల్ గ్రామానికి చెందిన 20 మందికి సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామని సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఆపరేషన్ చేయించుకున్న వారికి ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా వారిని వారి నివాసానికి చేర్చమని ఆయన పేర్కొన్నారు
