ఎండపల్లి నేటిధాత్రి
ఉమ్మడి వెల్గటూర్ మండలం వెల్గటూర్ రాజక్కపల్లి గ్రామాల పరిధిలోని దొరిశెట్టి వెంకటయ్య గారి సతీమణి క్రీ”శే” శంకరమ్మ మరియు కుమారుడు సతీష్ జ్ఞాపకార్థం నిర్వహించిన ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫైనల్ మ్యాచ్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్లకు బహుమతులను ప్రదానం చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్