చించోడు అభిమన్యు రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన సున్నపు పెద్ద రాములు(66) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మృత్తిని కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కప్పేరి బచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ హన్మగళ్ల నర్సింహులు, మాజీ ఉప సర్పంచ్ అల్లే శ్రీనివాస్, యువసేన ఉపాధ్యక్షులు సున్నపు శ్రీనివాస్, వట్టెం సత్తయ్య, జంగయ్య, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.