పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక

కమలాపూర్, ఫిబ్రవరి 13 :
కమలాపూర్ మండల కేంద్రంలో మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా పాస్టర్. సిహెచ్ చందు ప్రసాద్ కార్యదర్శిగా పాస్టర్ మరుపట్ల అబ్రహం. ఉపాధ్యక్షులుగా పాస్టర్ .ఎన్ . కిష్టఫర్. సహాయక కార్యదర్శిగా ఈ పరంజ్యోతి. కోశాధికారిగా పాస్టర్. ఎ కార్తిక్. సహాయక కోశాధికారిగా బి. అభిషేక్. ముఖ్య సలహాదారులుగా. రెవ. జన్ను రవి బాబు కమిటీ సభ్యులుగా పాస్టర్ రంజిత్ పాస్టర్ దినేష్ పాస్టర్ జాషువా పాస్టర్ జీవరత్నం పాస్టర్ బి రవీందర్ ఎన్నుకోబడ్డారు. అనంతరం . కార్యదర్శి మరుపట్ల అబ్రహం మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ దైవ సేవకుల క్షేమ అభివృద్ధి కొరకై కృషి చేస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సమస్యలను ప్రభుత్వం. అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version