గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం తో బాటసారులకు ప్రాణహాని.

భద్రాచలం నేటి ధాత్రి

ఇచ్చలవిడిగా రోడ్లపైన, వారపు సంతలో పశువులను వదిలేయడంతో బాటసారులకు ప్రాణహాని జరిగే ప్రమాదాలు కనిపిస్తున్నాయి.

నిన్న భద్రాచలం మంగళవారం సంతలో గ్రామపంచాయతీ అధికారులు పశువులను కట్టడి చేయకపోవడం వల్ల అవి కూరగాయలు కొనుక్కునేందుకు వచ్చిన అలవాల రేవతి అనే మహిళపై రెండు పశువులు తోపులాడుకుంటూ తన మీదపడడంతో వెడమ కాలు ఇరగడం జరిగింది అదే సంతలో అనేక సందర్భాల్లో పశువుల వలన అనేక రకాల ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నారు. గ్రామపంచాయతీ అధికారులు ఇప్పుడైనా స్పందించి వారపు సంతలో ఉన్న, రోడ్లపై తిరుగుతున్న పశువులను గో రక్షణ శాలకు పంపించాలి మరియు ప్రమాదాల కారణమవుతున్న పశువుల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్నాము.

ఉద్యమ నమస్కారాలతో
మహాజన సోషలిస్టు పార్టీ msp
మహాజన మహిళ సమైఖ్య mms భద్రాచలం

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version