రోడ్డుకు ఇరువైపులా కాలువలు నిర్మించకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు రోడ్లపై పారుతుంది నివాసాల మధ్య మురుగునీరు నిలుస్తూ దుర్భరం వెదజల్లుడంతో పందులు దోమలు స్వెరా విహారం చేస్తున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు వర్షం పడితే నీళ్లు పోవడానికి మార్గం లేక ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచి జనం బయటకు రాలేని పరిస్థితి ఉంది కొన్ని చోట్ల కాలువల లేక రోడ్లపైనే మురుగునీరు ఏరులై పారుతుంది కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపి కాపాడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైనేజీలు నిర్మించాలి. మామిడి అశోక్
