భాధిత కుటుంబానికి అండగా డాక్టర్ తిక్క వినోద్ కుమార్

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని రాజీపేట కాలనీకి చెందిన బొచ్చు సంపత్ మరణించడం జరిగింది.విషయం తెలుసుకొని ప్రముఖ స్వేరో డాక్టర్ తిక్క వినోద్ స్వేరో వెంటనే స్పందించి ఆ కుటుంబానికి 25 కిలోల రైస్ బ్యాగ్ ను (స్థానిక స్వేరో జిల్లా నాయకులు బొచ్చురాజు స్వేరో కోరిక మేరకు) అందజేయడం జరిగింది.సంపత్ చిన్న కుమారుడు డాక్టర్ కావాలనే కోరిక (ఈ సంవత్సరం నీట్ లో 344 మార్కులు రావడంతో)తో మళ్లీ లాంగ్ టర్న్ కోచింగ్ తీసుకోవడానికి కావలసిన ఫీజు వివరాలను తెలుసుకొని,తెలిసిన దాతలు స్పందించాలని డాక్టర్ తిక్క వినోద్ మరియు బొచ్చు రాజు కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్స్ స్వేరో పోతుగంటే అర్జున్ స్వేరో మరియు బొచ్చు రాజు స్వేరో తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ తిక్క వినోద్ స్వేరోకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *