నేతిధాత్రి ములుగు జిల్లా ప్రతినిధి
హైదరాబాదులోని త్యాగరాజ గాన సభ హాలులో జరిగిన పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధం నేషనల్ ప్రోగ్రాం ఉమ్మడి రాష్ట్రాల అధికారులచే ఘనంగా జరిగింది ఆంధ్ర పర్యావరణ ఆఫీసర్స్ ఎన్జీవోస్ తెలంగాణ రాష్ట్రంలోని ఆఫీసర్స్ స్వచ్ఛంద సంస్థల అధికారులు ములుగు జిల్లాకు చెందిన పోరిక శ్యామల నాయక్ గారిని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాటలు పాడినందుకు ఘనంగా సత్కరించారు శ్యామ్ గారి సామాజిక గీతాలను విని ఆంధ్రాలోని నెల్లూరుకు చెందిన ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు విజయబాబు గారు తెలంగాణ నార్త్ అధ్యక్షులు రమేష్ గారు పర్యావరణ ఆఫీసరు బోడ నాగేశ్వరరావు గారు పొల్యూషన్ కంట్రోల్ నార్త్ తెలంగాణ ప్రాజెక్ట్ అధికారి అధికారి ప్రసన్న కుమార్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా రిసోర్స్ పర్సన్ కే దామోదర్ గారు శామల్ గారి గురించి గొప్పగా మాట్లాడి ఒక గొప్ప గాయకు న్ని అభినందించారు అధ్యక్షులు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ ఆంధ్రాలో రంగస్థలం కళాకారుడిగా ఎన్టీఆర్ పాత్రలు వేసి మరో ఎన్టీఆర్గా విజయవాడలో ఉరితీసుకున్నారు శాం ఫౌండేషన్ ద్వారా ఈ సమావేశంలో సామాజిక గీతాలు పాడి 50 NGO శబాష్ అనిపించారు.రిటైర్ ఉపాధ్యాయుడిగా కళాకారుడిగా సమాజ రుగ్మతల మీద సామాజిక గీతాలు పాడినందుకు ఆంధ్ర తెలంగాణలోని నేషనల్ ప్రోగ్రాములను శ్యామ్ కళాబృందం ద్వారా ప్రచారం చేయించాలని స్వచ్ఛంద సంస్థ ఎన్జీవోస్ లకు ఆదేశించారు తరువాత పొల్యూషన్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ గారు తెలంగాణలోని కార్యక్రమాలను దేనినైనా శాంతిని ద్వారా తగిన పారితో వస్తుంది మాటిచ్చారు తెలంగాణ ప్రాజెక్టు అధికారి గారు మాట్లాడుతూ గతంలో డిపిఆర్ఓ ద్వారా వేల ప్రోగ్రాములు చేసిన శ్యాం నాయక్ గారికి కేర్ ఇండియా కార్యక్రమాలు చేసిన స్వచ్ఛభారతం సామాజిక దురాచారాలను స్వచ్ఛంద సంస్థ నిలిపి సేవ చేస్తున్న శ్యామ్ గారిని అభినందించారు దీనికి ప్రతిగా ఈ కార్యక్రమంలో పోరిక శ్యామల నాయక్ గారు మిమ్మల్ని అందరిని కలిసి మీ ముందు పాడడం నా పూర్వ జన్మసుకృతం అని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.