రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి
తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా త్యాగరాయ గ్రామసభ హైదరాబాదులో
తెలుగు వెలుగు డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహితీ జాతీయ గౌరవ పురస్కారాలతో సిరిసిన పట్టణానికి
చెందిన యెనిగంటి సాగర్ ను తెలుగు వెలుగు డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహితీ జాతీయ గౌరవ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రావుల గిరిధర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ హైదరాబాద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ సాహితీ రంగంలో విశేష సేవలు సామాజిక అంశం ఇతివృత్తం వర్తమాన నేపథ్యంల
కుటుంబ విలువలు సామాజిక సేవ రంగం దేశభక్తి
విశేష కృషి చేసిన వారికి తొలి వెలుగు డాక్టర్ సి. నారాయణ రెడ్డి సాహితీ జాతీయ పురస్కారాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వంగల శాంత కృష్ణ
వెంపటి శ్రావణ్ అనిల్ కుమార్ శర్మ అప్పనపల్లి భాస్కరాచార్య దీపక్ కుమార్ రాజేంద్రప్రసాద్
వనభోజు మోహన రావు రంగా శెట్టి రమేష్ పల్లోజి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
