మద్దుల ప్రశాంత్ పటేల్
వీణవంక,(కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ఆదివారం రోజున జరిగిన అతి పురాతన ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు ఆలయ ఖర్చులకై వీణవంక మండలం లక్ష్మక్క పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ 5016/- రూపాయలు ఆర్థిక విరాళాన్ని వీణవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి ఖర్చులకు విరాళం అందజేయగా ఆలయ అర్చకులు గోవింద స్వాములు, హనుమాన్ స్వాములు, ప్రశాంత్ ను ఘనంగా సన్మానిం చారు.