యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
తేది.17.02.2023 రోజున అడ్డగూడూరు గ్రామ శివారులో అనుమాన స్పద స్థితిలో ధర్మారం గ్రామానికి చెందిన కప్పల నరసమ్మ భర్త యాదయ్య వయసు 45 సంవత్సరాలు, అప్పుల బాధలు భరించలేక గుర్తుతెలియని పురుగుల మందు తాగి చనిపోయినది. ఇట్టి విషయంపై తమ బంధువుల ఫిర్యాదు మేరకు అడ్డగుడూరు ఎస్సై గారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపినారు