వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూలమాల కైoకరియా సేవల భాగ్యలక్ష్మి జనరల్ స్టోర్ యజమాని వెంకటశెట్టి దంపతులు రైస్ మిల్ యజమాని అంగడి నరేందర్ దంపతులు పాల్గొన్నారని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథo శర్మ ఒక ప్రకటనలో తెలిపారు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల సేవలో పాల్గొనే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2000 రూపాయలు చెల్లించి పాల్గొనాలని ఆయన భక్తులను కోరారు . 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉంగుళo తిరుమల్ భక్తులు పాల్గొన్నారు
