వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల సేవలో మున్సిపల్ కౌన్సిలర్ నందిమల్ల శ్యామ్ దంపతులు శ్రీధర్ దంపతులు పాల్గొన్నారని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథన్ శర్మ తెలిపారు భక్తులు ఆర్యవైశ్య సంఘం సంఘం మాజీ అధ్యక్షులు కట్ట సుబ్బయ్య ఎలక్ట్రానిక్ మీడియా మెట్రో జర్నలిస్ట్ గోవర్ధన్ ఆలయ సిబ్బంది గంగదర్ పురోహితులు పాల్గొన్నారు
