ఇంటింటా ప్రచారంలో దేవి రవిందర్

నేటి దాత్రి న్యూస్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని కుకునూర్ పల్లి మండలం తిప్పారం ఇంటింటా ప్రచారం లో ఎంపీటీసీల పోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవిందర్ మాట్లాడుతూ కేసీఆర్ ను మూడో సారి గెలిపించాలి అన్నాడు కేసీఆర్
ప్రబుత్వం ప్రజల ప్రబుత్వం,
రైతు బీమా, రైతు బందు ఒక ఏకరానికి 10000 లు రూపాయలు ఇస్తుంది ఈసారి గేలిస్తే 16000 ఇస్తుంది

పించాన్ 2000 నుండి 5000 ఇస్తుంది కళ్యాణ లక్ష్మి 24 గంటల కరెంట్, కేసీఆర్ క్విట్ ,

ప్రవేట్ హాస్పటల్ కు దీటుగా ప్రబుత్వ హాస్పటల్ నిర్వహించారు మిషన్ బగిరథ
మిషన్ కాకతీయ , వడ్ల కొనుగోలు ప్రబుత్వ సంక్షేమ పథకాల గురించి చేపుతూ, కేసీఆర్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ,కాని బిజెపి ,కాని ఇతర పార్టీలు గెలిస్తే బిల్డింగ్ కు సున్నం ఎపించార్ అన్నారు, గాడిదలకు గడ్డి వేస్తే పాలు రావు అబివృది చూసి కేసీఆర్ ను గెలిపించాలి,
ఆకుల బద్రఅన్న మాట్లాడుతూ
తిప్పరం లో పెంకుటిఇల్లు ఎక్కువ ఉన్నాయి కేసీఆర్ గెలిపించి ఊరు అబివృది చేసుకుందాం అన్నారు,

ఈ కార్యక్రమంలో తిప్పారం సర్పంచ్ కర్రె లక్ష్మి రాజయ్య

మంగోల్ సర్పంచ్ కిరణ్, మత్పల్లి సర్పంచ్ మహీపాల్
తిప్పరం గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ
ఆద్యక్షులు కోరే చరణ్ సినియర్ బి ఆర్ ఎస్ ఆద్యక్షుడు ఇరుసల కారుణకర్
కోరే ఈశ్వరాయ్య కిష్ట రెడ్డి నాగయ్య డబ్బేట స్వామి బోగీ కారుణకర్, డాక్టర్ మహేందర్ డాక్టర్ పాష కనకయ్య ఎల్లమ్ లింగం ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version