వేములవాడ నేటిదాత్రి;
సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు..
ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కలు చెల్లించుకున్నారు..
ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు..