కూకట్పల్లి,మే 22 నేటి ధాత్రి ఇన్చార్జి
శేరిలింగంపల్లి నియోజకవర్గ అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినాన్ని పురస్క రించుకుని బుధవారం రోజు అల్విన్ కాలనీ డివిజన్ లో ఉన్న గోదా కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన జన్మదిన వేడ్డుకల్లో పాల్గొని వారి
కి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారుశేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ జగదీశ్వర్
గౌడ్.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు గొట్టి ముక్కల వెంక టేశ్వర రావు,బలింగ్ యాదగిరిగౌ డ్,యువ నాయకులు రామకృష్ణ గౌడ్,ప్రభాకర్,నవీన్రెడ్డి,నవాజ్,స య్యద్,రవి తదితరులు పాల్గొ న్నారు.