ఈరోజు ఉదయం 11:00 గంటలకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆరు (6) గ్యారెం టీలకు సంబందించి అధికారిక సమా వేశం శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొనడం జరిగింది.
కూకట్పల్లి డిసెంబర్ 27 నేటి రాత్రి ఇన్చార్జి
అనంతరం సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.రేవంత్ రెడ్డికి పాలాబిశేకం
కార్యక్రమం నిర్వహించబడింది.
కావున డివిజన్ అధ్యక్షులు,నాయ కులు,మహిళా సీనియర్ నాయకు లు,యువజన నాయకులు,పార్టీ అభిమానులు,పార్టీ కార్యకర్త లు,కా గ్రెస్పార్టీ అభిమానులు అందరు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒకరికి,మీడియా సోదరులకు ప్రత్యేక ఆహ్వానం పంపిస్తున్నట్లు శేర్లింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ తెలియ చేశారు.
ఫోటో నెంబర్ 2 లో….