జాతీయ జెండాకు అవమానం పరిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కాంగ్రెస్, BRS పార్టీ నాయకుల మధ్య ఘర్షణ

మహబూబాబాద్ జిల్లా

తొర్రూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ లో గత BRS ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణం

75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ లో జాతీయ జెండాను కమిటీ నిర్వాహకులు ఎగురవేస్తుండగా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

జాతీయ జెండా గద్దె పైకి ఎక్కి జెండాను పీకేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జెండాను ఎగిరేయకుండా BRS పార్టీ నాయకులతో కలిసి మీరు ఎలా ఎగరవేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఘర్షణ

ఘటన స్థలానికి చేరుకున్న సిఐ సత్యనారాయణ ఇరువర్గాలను నచ్చజెప్పి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయునితో జండా ఆవిష్కరణ చేయించిన పోలీసులు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version