రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆద్వర్యంలో నూతనంగా వచ్చిన ఎస్సై శేఖర్ ని శాలువతో సన్మానించటం జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, మాజీ ఎంపిపి జవ్వాజి హరిష్, మాజీ సర్పంచ్ కోల రమేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నం రాజమల్లయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యులు సుక్రోద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు కర్ణ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు తడగొండ అంజలి హన్మంతు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, బండ అజయ్ రెడ్డి, నర్సయ్య, గ్రామశాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.