తంగళ్ళపల్లి నేటి రాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలకు దోపిడీలకు వెన్ను దుండిగ ఉంటూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందని అటువంటి పార్టీలు 100 మీటర్ల వెయ్యిలో బొందపెట్టాలని అన్నారు అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టోను రూపొందించి విద్యార్థులకు ప్రజలకు మంచి చేస్తా అంటున్న మన వెలి చాలారాజేందర్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ నరేష్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ బై రీ రమేష్ మాజీ వార్డ్ మెంబర్ రాజేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు