పరకాల నేటిధాత్రి
రాజస్తాన్ రాష్ట్రంలోని ప్రముఖ సూఫీ మత గురువు హజ్రత్ సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ 813 వ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లా పరకాల పట్టణ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ దంపతులు పాల్గొని దర్గాను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్టు తెలిపారు.
