కారుణ్య జ్యోతి పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు.

#కేక్ కట్ చేసిన ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి కేక్ కట్ చేసి సందేశం, ప్రార్థన చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మరియాదాసు, వైస్ ప్రిన్సిపాల్ కందుల కుమారస్వామి గౌడ్, ఉపాధ్యాయులు బొద్దుల సాంబమూర్తి, రాజేందర్, అజయ్, రాజా సాహెబ్, లక్ష్మణ్, సౌమ్య, విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!