నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండలంలోని అంబరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని చింత శరణ్య. ఎనిమిదవ తరగతి చదువుతుంది తండ్రి.రాజేష్ ప్రోత్సహంతో అన్ని రంగాలలో ఉండాలని కూతురును తల్లిదండ్రులు ప్రోత్సహం ఉన్నప్పుడు మరింతగా అన్ని రకాలుగా ముందుకు సాగుతారు అని అన్నారు అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు మాట్లాడుతూ. పిల్లలు చదువుతోపాటు ఆటలలో ఉల్లాసంగా ఉత్సాహంగా శారీరకంగా ఉన్నట్లు అయితే ప్రతి ఒక్క పిల్లలు వారి విజయాలను అందుకుంటారు శరణ్య అనే అమ్మాయి రాష్ట్ర స్థాయి పోటీల కోసం సబ్ జూనియర్ ఖో ఖో టీమ్ నుండి రాష్ట్ర స్థాయి కి ఎంపికైన సందర్భంగా పాఠశాల సిబ్బంది తరఫున వారికీ ప్రతేక అభినందనలు తెలియజేసారు. ఫీజికల్ డైరెక్టర్ జి. రాజేష్ మాట్లాడుతూ. అమ్మాయిలు గాని మరియు అబ్బాయిలు గాని సమానంగా ఆటలు అనేవి ఉంటాయి శారీరకంగా ఉండి గ్రౌండ్లో రోజు వ్యాయామాలు చేస్తూ ఆటలలో పాల్గొని చురుగ్గా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరకి విజయాలు అనేవి తప్పవు అని అన్నారు ఫిజికల్ గా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చదువులో ఉంటారు ఆటల్లో ఉంటారు అని అన్నారు అదేవిదంగా చింత శరణ్య కు ప్రతేక ధన్యవాదములు తెలిపారు
