మహాశివుని ఆశీర్వాదం అందుకున్న చల్లా దంపతులు

పరకాల నియోజకవర్గ బి.ఆర్.యస్. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న సందర్భంగా పరకాల పట్టణం నందు శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన చల్లా ధర్మారెడ్డి దంపతులు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి వెంట ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version