రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 39 వర్ధంతి

పరకాల నేటిధాత్రి
పట్టణ రజక సంఘం అధ్వర్యంలో స్థానిక రజక వాడాలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్బంగా పట్టణ రజక సంగం సభ్యులు,ముఖ్యలు మాజీ ఎమ్మెల్యే మోలుగూరి బిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాల్గొని ఐలమ్మకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటం లొ దొరల పెంతందారి విధానానికి మరియు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ నిర్ములనకు పోరడింది తెలంగాణ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మామిళ్ల పెళ్లి సారంగపాని,ప్రధాన కార్యదర్శి మాదాసు రామ్మూర్తి, కౌన్సిల్లర్లు బండి సదానందం గౌడ్,మడికొండ సంపత్, పసుల రమేష్,దామేరా మొగిలి,సీనియర్ రాజకీయ నాయకులు చందుపట్ల రమణారెడ్డి,చందుపట్ల రాఘవరెడ్డి,దగ్గు విజేందర్,మేరుగు శ్రీ శైలం గౌడ్,మడికొండ శ్రీను,బొచ్చు భాస్కర్,రజక సంఘ పెద్ద మనుషులు వైనాలా నరసింహ రాములు,పైండ్ల సాంబయ్య, నేరెళ్ల విజయ్ కుమార్,నడిగొట్టు శంకర్,నేరెళ్ల రవి,పున్నం సంపత్,నేరెళ్ల సుధాకర్,నేరెళ్ల రాజయ్య,పోచనపెల్లి నాగరాజు,నాగునూటి సమ్మయ్య,గడ్డమీది సాంబయ్య,నేరెళ్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version