కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి కి చెందిన ఆదేర్ల రాధా గోవిందు ఎన్ హెచ్ ఆర్ సి డబ్ల్యూఈఓ నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఆండ్ ఉమెన్ ఎంపవర్ మెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎచ్చ్ఆర్సి & డబ్ల్యూఈఓ డైరెక్టర్ ఆదేర్ల రాధా గోవిందు 60 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి లో జరిగిన వేడుకల్లో ఎన్ ఎచ్చ్ఆర్సి/డబ్ల్యూఈఓ జాతీయ చైర్మన్ ఎం డి.మొహీనూధ్ధీన్. భద్రాద్రి కోత్తగూడెం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాకాటి సతీష్ , బంధువులు పాల్గోని శాలువాలతో సన్మానించి ఘనంగా పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ నగర్ కాలనీలోని మెస్సీయ అగ్ని జ్వాల ప్రార్ధన మందిరంలో నిర్వహించారు. బ్రదర్స్ ఎజే స్టీఫెన్ పాల్ రణధీర్ లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఎన్ ఎచ్చ్ ఆర్సి ఆండ్ డబ్ల్యూఈఓ జాతీయ చైర్మన్ ఎండి మోహినుద్దీన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తను 60 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవడం ఆనంద దాయకమని ఆయన ఎంతోమందికి ఆదర్శమూర్తి అని తను చైతన్య అరుంధతి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమందికి టైలరింగ్ లో ఉచిత శిక్షణలు అందించారని మహిళలను అభివృద్ధి పరిచారని ఇంకా తను ఎన్నో రకాలుగా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత తనకే దక్కుతుందని వారు కొనియాడారు గత ఇరవై సంవత్సరాలుగా విలేఖరిగా యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ డైరెక్టర్ గా ప్రజలకు సేవలు చేసి ప్రజల బంధువుల మన్ననలు పొందారని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబికులు బంధువులు కూడా పాల్గొని ఆనందంతో ఉత్సవాలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. బంధువులు సిరి పంగి నాగేశ్వరరావు సీనియర్ జర్నలిస్టు ఆదర్ల శంకర్ రావు ఆదేర్ల రామారావు ఎనగంటి సునీల్ కుమార్ శివాజీ రాజ్ కుమార్ గౌతమ్ సామ్యూల్ కేశవ్ వంశీ దేవ కరుణ సావిత్రి అరుణ చంద్రకళ ఎలెంద్ర యాకయ్య స్వప్న రమ్యశ్రీ పార్వతమ్మ అంజయ్య గురవమ్మ శారా సర్వేశ్ కుమార్ సాయి కటమ్మ ఆయన్స్ కిర్తన రిపోర్టర్స్ భయ్య నాగేశ్వరరావు ఆదేర్ల నాగరాజు తోకల సతిష్ తదితరులు పాల్గొని శాలువాలతో ఘనంగా సన్మానించి రాధా గోవిందు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని నిండు నురెండ్లు దేవుడు ఆశీర్వాదం ఉండాలని వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వాదించారు.