సిసి రోడ్డు పనులు ప్రారంభం

మందమర్రి, నేటిధాత్రి:-

మండలంలోని ఆదిల్ పేట గ్రామపంచాయతీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనులను మండల ఎంపిపి గుర్రం మంగ శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈజిఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిల్ పేట గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version