నడికూడ,నేటి ధాత్రి:
మండల కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా నడికూడ లో బీఆరెస్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నడికూడ బీఆరెస్ మండల అధ్యక్షులు దురిశెట్టి చందు(చంద్రమౌళి),గ్రామ అధ్యక్షుడు నారగాని శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రావుల కిషన్,మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,మాజీ ఉప సర్పంచ్ కిన్నెర మణి, ముఖ్య నాయకులు సంగానీ వేణు,కొక్కిరాల శ్రీధర్ రావు, మొర్రి సారయ్య,గొడిశాల రంజిత్ కుమార్, నేవారుగొమ్ముల రవీందర్ రావు,దుప్పటి మొగిలి, యూత్ సభ్యులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.