ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్ పండ్లను పంపిని.

 

> ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, అబ్దుల్ అలీమ్.

మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి

మాజీ మంత్రి వర్యులు, మహబూబ్ నగర్ జిల్లా బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్రీమతి చర్లకొల్ల శ్వేత లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కేసిఆర్ సేవాధళo రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ అబ్దుల్ అలీమ్ , జడ్చర్ల మున్సిపాల్ పరిది 100 పడకల ఆసుపత్రి లో గర్భిణీ స్త్రీలకు, వివిధ వార్డులో ఉన్న పేషంట్లకి బ్రెడ్,అరటి పండ్లు, ఆపిల్ పండ్లను ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దేశవాళి సతీష్ కుమార్ , కౌన్సిలర్ లత , బి, ఆర్, ఎస్, పార్టీ సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిట్టల మురళి , కేసిఆర్ సేవాదళo జడ్చర్ల మండల మహిళ అధ్యక్షురాలు అండాలు ,బి, ఆర్, ఎస్,పార్టీ సీనియర్ నాయకులు గుండు వెంకటేష్ , హాఫీజ్ ఉల్ రహమాన్ ,మొహ్మద్ రషీద్ ,కేసిఆర్ సేవాధళo ఆటో వింగ్ అధ్యక్షులు వేణు , తదితరులు పాల్గొన్నారు.

> చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించిన,

> ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పొరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనీక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ, జయంతి సందర్భంగా జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, లత , దేశవాళి సతీష్ కుమార్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిట్టల మురళి ,బి, ఆర్, ఎస్, పార్టీ సీనియర్ నాయకులు, గుండు వెంకటేష్ ,అబ్దుల్ అలీమ్ , అండాలు , మహమ్మద్ హఫీజ్ ఉల్ రహమాన్, మహ్మద్ రషీద్ ,వేణు , తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version