విన్నర్ గా నిలిచిన బొమ్మన ఆకాష్ టీం
రన్నర్ గా నిలిచిన పొట్ట తిరుపతి టీం
ఫ్రెండ్లీ సిరీస్ విన్నర్ సామల సాగర్
గొల్లపల్లి నేటి ధాత్రి:గొల్లపల్లి
మండలంలోని భీమ్రాజు పల్లి గ్రామంలో భీమ్రాజు పల్లి బొమ్మన కుమార్ వాలీబాల్ టోర్నమెంటు( బి బి కే) సోమవారం రాత్రి నిర్వాకులు బొమ్మన కుమార్ ప్రారంభించారు.కీ:శే : ఎరసాని రాజయ్య జ్ఞాపకార్ధంగా క్రికెట్ టోర్నమెంటు బొమ్మన కుమార్ నిర్వహించారు. ఫ్రెండ్లీ మ్యాచ్లో పొట్ట తిరుపతి, దూసరహుల్, బొమ్మన ఆకాష్, కళ్ళెం చందు టీమ్లు వాలీబాల్ ఆడారు . విన్నర్ గా బొమ్మన ఆకాష్ టీం గెలుపొందారు. రన్నర్ గా పొట్ట తిరుపతి నిలిచారు. ఫ్రెండ్లీ మ్యాచ్ సిరీస్ విన్నర్ గా సామల సాగర్ టీం గెలుపొందారు. ఈ ఆటల్లో గెలుపొందిన బొమ్మన ఆకాష్ టీంకు ట్రోపీ తో పాటు, రూపాయలు రూ.2000 ప్రైజ్ మనీ,ఫ్రెండ్లీ మ్యాచ్ సిరీస్ విన్నర్ సామల సాగర్ టీంకు రూ. 1000 ప్రైజ్ మనీ బి బి కే కప్ స్పాన్సర్, బొమ్మన కుమార్ వాలీబాల్ టోర్నమెంట్( బి బి కే ) కప్పు ట్రోపీని స్పాన్సర్ బొమ్మన కుమార్, ముక్తామని, చేతుల మీదుగా విజేతలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బొమ్మన నరేందర్, బొమ్మన వెంకటేశం, కంది స్వామి, సింగారపు లచ్చయ్య,మహేష్, సాగర్, ఆర్ ఆర్ డి డిజిటల్ రేవెల్ల రమేష్, సామల రవి,కంది వెంకటేశం, కంది సత్యనారాయణ, దూస శ్రీనివాస్, చింతల రవీందర్ దితరులు పాల్గొన్నారు.