తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలంల కేంద్రంలోఫ్రెండ్స్ క్లబ్బలోజరిగే కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి సంస్కరణ సభ నిర్వహిస్తున్న సందర్భంగా మండలంలో కార్మికులు ప్రజలు అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ప్రజల గురించి పరితపించే నాయకులు కొందరే ఉంటారని అందులో బద్దం బాల్రెడ్డి ఒకరని నైజాం పరిపాలన దొరల అనిచివేతలతో నరహంతకు మూటలతో సైతం పోరాడిన వ్యక్తి అని భూమికోసం భుక్తి కోసం తెలంగాణ రైతు సాయుధ రంగానికి పిలుపునిచ్చిందని ఆయన మరణాంతరం ఆయన పోరాట స్ఫూర్తితోనే 1977. లో కామ్రేడ్ చె న్నమనేని రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీఆధ్వర్యంలో సిరిసిల్ల శివారులోని రాయిని చెరువులో ఇల్లు లేని నిరుపేదలఅందరికీ ఇల్లు ఇవ్వాలని భూ పోరాటం చేసి భూమి సాధించారని అందుకే దానిని బద్దం ఎల్లారెడ్డి నగర్ గా పేరు పెట్టారని తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో పనిచేసే కార్మికులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని చిర్రవంచ చింతల్టన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని హమాలీలకు నిత్యవసర సరుకులకు అనుకూలంగా వేతనాలు పెంచాలని భవన నిర్మాణ కార్మికులకు ఐదు లక్షల ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలనికో ప్రజలందరికీ వీటి కోసం అనేక పోరాటాలు చేయడం జరిగిందనిఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సభ అధ్యక్షులు సోమ నాగరాజు సిపిఐ మండల కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యదర్శి దేవయ్య సోమ ఎల్లయ్య బాబు ప్రశాంత్ బాలకిషన్ జలంధర్ అంజయ్య ప్రశాంత్ వెంకటేష్ ఎల్లయ్య