పోషణ అభియాన్ లో భాగంగా అవగాహన కార్యక్రమం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి లో జరిగిన పోషణ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ నిర్మల దేవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లులకు ఆరు సంవత్సరముల పిల్లలకు బాలింతలకు కిశోర బాలికలకు ఎనిమియా పరీక్షలు జరిపినారు అలాగే బరువు తక్కువ ఉన్న పిల్లలనుNRC. కి అలాగే బరువు తక్కువ ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ తినిపించాలని 20 మంది గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అక్షరాభ్యాసం అన్న ప్రసన్న o చేశామని ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సత్యవతి వీరు భాయి పుష్పలత శోభారాణి శారద పద్మ సరళ అందరూ టీచర్లు సులోచన పద్మ పుష్పలత 9 సెక్టర్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version